
రాజా మహారాణా ప్రతాప్ మరియు ఆవుల కాపరి | Raja Maharana Pratap and Cowherd
మహారాణా ప్రతాప్ భారతదేశంలోని రాజస్థాన్లోని మేవార్ ప్రాంతానికి చెందిన యోధుడు మరియు పాలకుడు. అతని జీవితం అనేక తరాలకు స్ఫూర్తినిచ్చే సంఘటనలతో నిండి ఉంది.

శ్రీ కృష్ణ జననం | Birth Of Shree Krishna
భారతదేశంలో, ఆధునిక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో యమునా నదికి సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని మధుర అని పిలుస్తారు. మధుర చాలా పవిత్రమైన నగరం.. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థలం. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం, మధుర కంసుడు అనే నిరంకుశ రాజు పాలనలో ఉంది. కంసుడు చాలా అత్యాశ కలిగిన రాజు , అతను తన తండ్రి ఉగ్రసేనను కూడా విడిచిపెట్టలేదు; కంసుడు తనను తాను మధుర రాజుగా ప్రకటించుకున్నాడు. ఉగ్రసేనడు మంచి పాలకుడు. కానీ, కంసుడు దీనికి వ్యతిరేకం. మధురలోని సామాన్యమైన ప్రజల పైన కంసుడి యొక్క దుబారా మరియు అన్యాయమైన పాలనను కొనసాగించడానికి ఇదే మంచి సమయం. వీటన్నిటికీ మించి, కంసుడు తన రాజ పదవితో యదు రాజవంశం పాలకులను చాలా ఇబ్బద్ధి పెట్టేవాడు. ఇది తరచూ యుద్ధాలకు దారితీసింది మరియు మధురలో ఉండే ప్రజలను మనశ్శాంతి లేకుండా చేసింది.

తెనాలి రామన్ మరియు శపించబడిన వ్యక్తి | Tenali Raman And The Cursed Person
విజయనగర రాజ్యంలో రామయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతన్ని పట్టణ ప్రజలందరు దుర్మార్గంగా మరియు శపించబడిన వ్యక్తిగా భావించేవారు.ఉదయాన్నే అతన్ని మొదటిసారి ఎవరైనా చూస్తే, వారు రోజంతా శపించబడతారని,రోజంతా వారు ఏమీ తినలేరని వారు నమ్మేవారు